భారీగా పడిపోయిన యూపీఐ చెల్లింపులు
కరోనా వైరస్‌ ప్రభావం యూపీఐ చెల్లింపులపైనా పడింది. 21 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో గత కొన్ని నెలలుగా నిరంతరం పెరుగుతున్న యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్పేస్‌) చెల్లింపులు మార్చ్‌ నెలలో పూర్తిగా పడిపోయాయి. యూపీఐ చెల్లింపుల విధానాన్ని ఆర్బీఐ సూచనల మేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఇండియా రూ…
విదేశాల నుంచి వచ్చిన 800 మంది పాసుపోర్టులు సీజ్‌..
రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎవరికైనా అత్యవసర సేవలకు పోలీసు సహాయం కావాలంటే వెంటనే కరోనా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నెం. 9490617234కు సమాచారం అందించాలన్నారు. గుండెపోటు గురైనప్పుడు, డయాలిసిస్‌ అవసరం ఉన్న రోగులు వారికి వైద్య చికిత్సలు అవసరం ఉన్నప్పుడు వెంటనే ఈ కంట్రోల్‌ రూమ్‌ నెంబరుకు సంప్రదించాలని…
భ‌యం, ఆందోళ‌న‌.. వైర‌స్ క‌న్నా పెద్ద స‌మ‌స్య‌లు : సీజే బోబ్డే
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో వ‌ల‌స కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మ‌హాన‌గ‌రాల నుంచి త‌ర‌లివెళ్తున్న వారి దుస్థితి ద‌య‌నీయంగా ఉన్న‌ది.  ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఓ పిటీష‌న్ స్వీక‌రించింది.  అడ్వ‌కేటు ఆలోక్ శ్రీవాత్స‌వ్ వేసిన ఆ పిటీష‌న్‌పై కోర్టు వాద‌న‌లు విన్న‌ది.  వ‌ల‌స కూలీల‌కు ఆహారం,…
వుహాన్‌, జపాన్‌ నుంచి భారతీయుల తరలింపు
కరోనా కలకలం నేపథ్యంలో జపాన్‌కు చెందిన డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో కొన్ని రోజుల పాటు చిక్కుకున్న భారతీయులతో పాటు మరో ఐదుగురు విదేశీయులు సురక్షితంగా ఢిల్లీకి ఇవాళ ఉదయం చేరుకున్నారు. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రభావంతో ఫిబ్రవరి 3 నుంచి యోకోహోమా పోర్టులో నిలిపివేసిన ఈ నౌకలోని 3711 మందిలో 138 మంది భారతీయులు…
టీఎస్‌ బీపాస్‌పై కసరత్తు
టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే చర్యల్లో రాష్ట్ర పురపాలకశాఖ వేగంపెంచింది. ఇందులో భాగంగా కామన్‌ అప్లికేషన్‌ ఫారంను సిద్ధంచేసింది. తద్వారా 500 చ.మీ. విస్తీర్ణం, పదిమీటర్ల ఎత్తున్న నిర్మాణాలకు సులువుగా అనుమతులు లభిస్తాయి. వాణిజ్యభవనాలు, బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు, అపార్టుమెంట్‌ కాంప్లె…
ఫిబ్రవరి 15న సహకార ఎన్నికలు
రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాల (పీఏసీఎస్‌- ప్యాక్‌)కు ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేరేజు సాయంత్రం కల్లా ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ షెడ్యూల్‌ విడుదలచేసింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 909…